+91 95819 05907

బూర్గంపాడు ఆర్టీసీ బస్టాండ్ పునరుద్దించాలి…: జాతీయ మానవ హక్కుల సంఘం NHRCOI

బూర్గంపాడు:బూర్గంపాడు ఆర్టీసీ బస్టాండ్ పునరుద్దించాలి అని జాతీయ మానవ హక్కుల సంఘం NHRCOI డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు బూర్గంపాడు బస్టాండ్ ప్రాంగణాన్ని శనివారం పరిశీలించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బూర్గంపాడులోని ఒక దశాబ్దం పాటు వాడుకలో లేకుండా పోయిన ఆర్టీసీ బస్టాండ్ ను మరలా తిరిగి పునరుద్దించాలి. అలాగే వ్యాపారులు రోడ్డు వెంబడి పెట్టకుండా ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు లో కాంప్లెక్స్ నిర్మించి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాన్ని వినియోగించుకోవాలి. ఆర్టీసీ బస్టాండ్ ఇప్పటికే వాడుకలో లేకపోవడం మరియు ఆర్టీసీ బస్సులను మూల మలుపుల వద్ద ఆపడం వల్ల అవి అతి చిన్న రోడ్లు అవడం వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయి. అలాగే రోడ్డు యొక్క వెడల్పు తక్కువ ఉండడం వలన రోడ్డు వెంబడి వ్యాపారాలు పెట్టడం వలన ఆ ప్రదేశం మరి వెడల్పు తక్కువ అవుతుంది. కావున బూర్గంపాడు లో నిర్మించి ఉన్న బస్టాండ్ ను వాడుకలోకి తీసుకొచ్చి మంచి వాతావరణంలో బస్టాండ్ లో కాంప్లెక్స్ నిర్మాణాలు చేసి ఆర్థిక వనరులుగా వినియోగించుకోవాలని రీజనల్ మేనేజర్ కి విజ్ఞప్తి చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు బి.వంశీ తేజ, గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి, గుగులోతు బాబు,పొడుతూరి ప్రేమ్ సాయి, నక్క సాయి బాబు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !