+91 95819 05907

ఉపాధి హామీ పథకంలో భారీగా అవకతవకలు….. పట్టించుకోని అధికారులు

◆ నేటి గదర్ వద్ద ఆధారాలు

మాసాయిపేట మండలం (భూపాల్) నేటి గద్దర్ జనవరి 25.

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో గత 2021- నుండి 2023 వరకు ఉపాధి హామీ పథకం లో భారీగా అవకతవకులు జరిగినట్టు మరియు పనిచేయనీ వారికి కూడా కూలి చెల్లించినట్టు 18 సంవత్సరాల వయసు పూర్తికాని వారితో పని చేయించినట్టు ఇటీవలే జరిగినటువంటి గ్రామ సభలో మాసాయిపేట గ్రామస్తులు ఆరోపించారు. తక్షణమే ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై విచారణ చేసి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పనిచేయని వారి పేర్లు కూడా మాస్టారోల్లో రాసి వారు డబ్బులు డ్రా చేసినట్టు పలువురు ఆరోపించారు. ఒకే కుటుంబంలో నలుగురు నుంచి ఐదుగురు పని చేసినట్టు పని చేయకుండా పేమెంటు తీసుకున్నట్టు ఆరోపిస్తున్న మాసాయిపేట గ్రామ ప్రజలు అలాగే పనిచేసిన వారితో వేలిముద్రలు (తంబు) పెట్టించి తక్కువ డబ్బులు ఇచ్చినట్టుగా బాధితురాలు నేటి గద్దర్ రిపోర్టర్ కు తెలియజేశారు.ఇప్పటికైనా తక్షణమే ఉపాధి హామీ పథకం సంబంధించిన అధికారులు అధికారులు స్పందించి విచారిస్తారో లేదో అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !