+91 95819 05907

మాదిగలకు 12% రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా ఫిభ్రవరి 2న జరుగు విద్యార్థి యువ గర్జనను జయప్రదం చేయండి : మాదిగ Jac రాష్ట్ర ప్రచార కార్యదర్శి సిద్దెల తిరుమలరావు

★మాదిగ జే.ఏ.సి.వ్యవస్థాపకులు యస్.సి.కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి ద్వారానే మాదిగలకు 12% రిజర్వేషన్ సాధ్యం
★యస్.సి.వర్గీకరణ చేసి,మాదిగలకు జనాభా దమాషా ప్రకారం 12% రిజర్వేషన్ కల్పించి ఈ బడ్జెట్ సమావేశాలలోనే చట్ట బద్దత కల్పించాలని ముఖ్యమంత్రి కి వినతి
★మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర ప్రచార కార్యదర్శి:: సిద్దెల తిరుమల రావు

నేటి గదర్ న్యూస్, మణుగూరు రూరల్:

మణుగూరులోని పి.వి.కాలనిలో జరిగిన మాదిగ జే.ఏ.సి.ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర ప్రచార కార్యదర్శి సిద్దెల తిరుమల రావు ముఖ్య అధితిగా పాలుగోని ప్రసంగిస్తూ మాదిగ జే.ఏ.సి.వ్యవస్థాపకులు డా.పిడమర్తి రవి నాయకత్వంలో యస్.సి.వర్గీకరణలో మాదిగలకు 12%రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా పిభ్రవరి 2న ఉస్మానియా యూనివర్సిటీలో జరుగు విద్యార్థి యువగర్జనను జయప్రదం చేయాలని కార్యకర్తలను కోరినారు.జనాభా దమాషా ప్రకారం,జిల్లాలను యూనిట్ తీసుకొని,యస్.సి.వర్గీకరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు.డా.పిడమర్తి రవి ద్వారానే మాదిగలకు 12% రిజర్వేషన్ సాధ్యం అని అన్నారు.పిభ్రవరి 2న జరుగు విద్యార్థి యువగర్జనకు అధిక సంఖ్య లో విద్యార్థులు,యువతీ,యువకులు పాలుగోని సభను జయప్రదం చేయాలని తెలిపినారు.ఈ సమావేశంలో. మాదిగ జేఏసీ మండల నాయకులు కన్నెగంటి వేణు రావులపల్లి వెంకటేశ్వర్లు డిసిసిబి డైరెక్టర్ బోయిల్ల రమణయ్య సింగరేణి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పంది గంగాధర్ మహారాజ్ మిద్దిపాక యాదగిరి ఇనుముల ప్రశాంత్ కండ ప్రశాంత తదితరులు పాలుగోన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !