+91 95819 05907

రావుల ఆద్వర్యంలో ఘనం గా సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం.

మంగపేట మండల కేంద్రంలో,భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, రావుల జానకి రావు ఆధ్వర్యంలో, సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, మంగపేట హైస్కూల్ విద్యార్థు లను కలవడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, అధ్యక్షులు మాట్లాడుతూ, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , మన భారతదేశానికి లభించడం గొప్ప ఆస్తి అని, వారి ద్వారానే భారతదేశానికి గొప్ప ప్రజాస్వామ్యాన్ని అందించారని, భారతదేశంలో ని ప్రతి పౌరుడికి మన రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలియాలని, దళిత బడుగు బలహీన వర్గాలకు, అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన తర్వాత స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామ్య, సర్వ సత్తాక స్వతంత్ర గణతంత్ర రాజ్యాంగ దేశం గా అవతరించిందని ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారని ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు, లోడే,శ్రీనివాస్ సీనియర్ నాయకులు,రామిడి సురేష్ , కార్యదర్శులు, నిడదవోలు శ్రీనివాస్, సాంబయ్య,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు, మూతి రవి, బూత్ అధ్యక్షులు, మధు, రాజు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !