+91 95819 05907

తెలంగాణ భవన్ లో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ కు ఆత్మీయ సన్మానం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 31:- తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ గత పది ఏళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో చేసిన పని భారతదేశంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని ఘంటా పదంగా విశ్వాసంతో చెబుతున్నానని అయన అన్నారు.మున్సిపల్ చైర్మన్ లకు వైస్ చైర్మన్ లకు పదవులు శాశ్వతం కాదు ప్రజల కోసం పనిచేసే మంచి నాయకుడిగా ప్రతి ఒక్కరు పని చేయాలని అయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 30% గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో అవార్డు పొందుకున్న ఘనత టిఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు.ప్రజల కోసం పనిచేసిన నాయకులు ప్రజల అభిమానాన్ని మీరు ఎప్పుడు పొందుకోవాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో పనిచేసిన చైర్మన్ లను వైస్ చైర్మన్ లను ఆయన పదవీ విరమణ చేసిన వారిని అభినందించారు.తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా అయ్యెంత వరకు మీరు మళ్లీ మున్సిపాలిటీలను చైర్మెన్డ్లుగా కైవసం చేసుకునే వరకు పోరాడాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ను శాలువా కప్పి అయనకు జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి,చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్,ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !