+91 95819 05907

బాధితుల వద్దకే న్యాయవ్యవస్థ – కోర్టు మెట్టు దిగివచ్చి వాంగ్మలం తీసుకున్న న్యాయమూర్తి శివ నాయక్

బాధితుల వద్దకే న్యాయవ్యవస్థ

– కోర్టు మెట్టు దిగివచ్చి వాంగ్మలం తీసుకున్న న్యాయమూర్తి శివ నాయక్

నేటి గదర్, ఫిబ్రవరి 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

బాధితుల వద్దకే న్యాయవ్యవస్థ దిగివచ్చి భారత న్యాయవ్యవస్థ పై సామాన్యులకు నమ్మకాన్ని గౌరవాన్ని పెంచారు భద్రాచలం ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వి.శివ నాయక్. శుక్రవారం భద్రాచలం కోర్టుకు రావలసిన ఒక మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మెట్లు ఎక్కలేని పరిస్థితులు ఉంది. విషయం తెలుసుకున్న న్యాయమూర్తి శివ నాయక్ కోర్టు మెట్లు దిగి ఆమె వద్దకు వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు. వ్యవస్థలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న న్యాయమూర్తి శివ నాయక్ సామాన్యులకు న్యాయం దూరం కాకూడదనే ఆలోచనతో కోర్టు మెట్లు దిగి బాధితురాలు వద్దకే వచ్చి న్యాయాన్ని అందించేందుకు కృషి చేయడంతో న్యాయవ్యవస్థలపై సామాన్యులకు మరింత నమ్మకం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. న్యాయమూర్తి శివ నాయక్ నిర్వహిస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం న్యాయవ్యవస్థను ప్రజలకు చేరువ చేసే విధంగా, న్యాయవ్యవస్థలపై గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆశ్రమ పాఠశాల తనిఖీ చేయడం, సబ్ జైల్లో విచారణలో ఉన్న ముద్దాయిలకు న్యాయవ్యవస్థ ద్వారా భరోసా కలిగే విధంగా కౌన్సిల్ నిర్వహించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూనే అందరికీ న్యాయం చేరువ చేయాలనే లక్ష్యంతో పనిచేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !