+91 95819 05907

పేదలందరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయ్యలి

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పధకం పేద ప్రజలకు నీరు ఉపయోగకరంగా ఉందనీ పేద ప్రజలందరికీ అమలు చేయాలని బి.ఎస్.పి సీనియర్ నాయకులు రాంబాబు డిమాండ్ చేశారు.ఉపాధిహమి పని కూలిలకె ఇవ్వడం సరికాదని.ఏలాంటి పట్టా భూమి లేని వ్యవసాయ కూలీల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పధకం ప్రతి పేద వారికి అమలు చేయ్యలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదవారందరికి పథకం అమలుపరిచాలని అన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పనివద్ద ప్రమాద భీమాను రెండు లక్షల నుండి 10 లక్షలకు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సంఘ సేవకుడు పుట్టి సందీప్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టడానికి చెందిన కోనాపురం పోచవ్వ అనే వృద్ధురాలు ఇటీవల మల్లెచెరువులో దూకి మృతి చెందింది.ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో మందులు అందించే గది,రక్త

Read More »

తల్లి కొడుకు అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో నుండి ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు ఫిర్యాదు అందింది.అనుముల బాగవ్వ భర్త నారాయణ వయస్సు (65)

Read More »

స్నానాల లక్ష్మీపురం లో సోదరుడు డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు.

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని వ్యవసాయ

Read More »

అన్నప్రాసన వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన వైరా ఎమ్మెల్యే తనయుడు మాలోత్ విగ్నేష్

నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గ ప్రతినిధి జూలూరుపాడు మండలం (బేతాళపాడు) గ్రామంలో పాలెపు సర్వేశ్వరరావు- శ్రావణి కుమార్తె భవ్య అన్నప్రాసన వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్

Read More »

 Don't Miss this News !