+91 95819 05907

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా రాగి రాములు నియామకం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన రాగి రాములు కు బిజెపి ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన కార్యవర్గం లో రాగి రాములు కు రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పదవి ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన బిజెపి ఎన్నికలలో రాగి రాములుకు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు సంవత్సరాలు ఉపాధ్యాయ పదవి ఉండగా పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయునిగా పనిచేసిన సమయంలో తపస్ జిల్లా కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు, జిల్లా అధ్యక్షుడిగా రెండుసార్లు,రాష్ట్ర కార్యదర్శిగా ఒకసారి,ఉపాధ్యక్షులుగా ఒకసారి, తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో పంచేసా.ఏడు సంవత్సరాలు ఉపాధ్యాయ పదవి ఉండగా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. తనను గుర్తించి బిజెపి పార్టీకి సేవ చేస్తాడని నమ్మి నన్ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నందుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు,ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ లకు ఆయన అభినందనలు తెలిపారు.బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించినందుకు బిజెపి పార్టీ అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నవోదయ పాఠశాల. తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన డీఈవో

*తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన డీఈవో వెంకటెశ్వర చారి* నేటి గదర్ కరకగూడెం: కరకగూడెం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలోని కలిగ ఉన్న పాఠశాల భవనాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చెయ్యనున్న నవోదయ పాఠశాల ప్రాంతాన్ని జిల్లా

Read More »

గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది

గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.* వివిధ రకాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. *నేడు(సోమవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది.* దీంతో ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు

Read More »

మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది వివరాలు విడుదల :ఎంపీడీవో సునీల్ కుమార్

పినపాక, నేటి గదర్ న్యూస్ : పినపాక మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేశామని పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్ తెలియజేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ జాబితా

Read More »

జంతువుల సంరక్షణకు అండర్ పాసులు నిర్మించాలి రేంజ్ అధికారి విద్యాసాగర్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో సోమవారం నాడు స్థానిక విలేకర్లతో రామాయంపేట అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ

Read More »

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుష్కర బ్రహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి.ఈ సందర్బంగా శ్రీ వెంకటేశ్వర

Read More »

లక్ష డప్పులు-వెయ్యి గొంతుల కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరణ

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు-వెయ్యిగొంతులు అనే కార్యక్రమానికి సంబంధించి సోమవారం మెదక్

Read More »

 Don't Miss this News !