+91 95819 05907

జంతువుల సంరక్షణకు అండర్ పాసులు నిర్మించాలి రేంజ్ అధికారి విద్యాసాగర్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో సోమవారం నాడు స్థానిక విలేకర్లతో రామాయంపేట అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ నార్సింగి మండలం వల్లూరు 44 జాతీయ రహదారిపై గత నెల 30న రాత్రి సమయంలో అడవిలో నుండి చిరుత పులి రోడ్డు అవుతలి వైపునకు దాటుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిందని తెలిపారు.ఈ నేపథ్యంలో జాతీయ రహదారి అధికారులకు తెలపడం ఏమిటంటే అటవీ జంతువుల సంరక్షణ కోసం అండర్ పాసులు నిర్మాణం చేపట్టాలని అయన తెలిపారు.కొన్ని అడవి జంతువులు రాత్రి వేళలో వాటి ఆహారం కోసం మరియు నీటి కోసం రోడ్లు దాటుతున్న క్రమంలో అనేక జంతువులు రోడ్డు ప్రమాదాలకు గురవుతూ మృతి చెందుతున్నాయని అయన తెలిపారు.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ రహదారి అధికారులు వెంటనే అండర్ పాసులు నిర్మించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని,అటవీ ప్రాంతంలో జంతువుల ఫోటోలతో కూడిన బోర్డులు పెట్టాలని,అదేవిధంగా అటవీ ప్రాంతంలో జంతువుల సంరక్షణ కొరకు ఫెన్సింగ్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు.రామాయంపేట రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతంలో వాహనాలు నడిపే ప్రజలు ఏవరైనా జంతువులు రాత్రి వెళ్లలో కనిపించినట్లయితే వాహనాలు నెమ్మదిగా నడిపి వన్యప్రాణులను రక్షించే విధంగా వాటిని కాపాడాలని అయన సూచించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నవోదయ పాఠశాల. తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన డీఈవో

*తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన డీఈవో వెంకటెశ్వర చారి* నేటి గదర్ కరకగూడెం: కరకగూడెం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలోని కలిగ ఉన్న పాఠశాల భవనాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చెయ్యనున్న నవోదయ పాఠశాల ప్రాంతాన్ని జిల్లా

Read More »

గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది

గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.* వివిధ రకాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. *నేడు(సోమవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది.* దీంతో ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు

Read More »

మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది వివరాలు విడుదల :ఎంపీడీవో సునీల్ కుమార్

పినపాక, నేటి గదర్ న్యూస్ : పినపాక మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేశామని పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్ తెలియజేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ జాబితా

Read More »

జంతువుల సంరక్షణకు అండర్ పాసులు నిర్మించాలి రేంజ్ అధికారి విద్యాసాగర్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో సోమవారం నాడు స్థానిక విలేకర్లతో రామాయంపేట అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ

Read More »

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుష్కర బ్రహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి.ఈ సందర్బంగా శ్రీ వెంకటేశ్వర

Read More »

లక్ష డప్పులు-వెయ్యి గొంతుల కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరణ

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు-వెయ్యిగొంతులు అనే కార్యక్రమానికి సంబంధించి సోమవారం మెదక్

Read More »

 Don't Miss this News !