+91 95819 05907

తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలి రెడ్డి సంఘం నాయకులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 5:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సైకి,రెడ్డి సంఘం నాయకులు మెమోరండం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా రామాయంపేట రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ అనవసరంగా రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు తీన్మార్ మల్లన్న చేయడం సమంజసం కాదన్నారు.ఏ రాజకీయ నాయకులు కూడా రెడ్డిల పైన అగ్రవర్ణ కులాలపై ఇప్పుటి వరకు ఏలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.మీరు ఒక ఉన్నత హోదాలో ఉండి రెడ్డిల ఓట్లు అవసరం లేదని మాట్లాడడం తమకి తగదన్నారు.నీవు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలన్నారు.మాపై ఎన్నోసార్లు నీవు అనుచిత వాక్యాలు చేసినప్పటికీ తాము ఊరుకున్నామని పేర్కొన్నారు.అధికార పార్టీలో ఎమ్మెల్సీగా పదవి చేపట్టి తాను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని కించ పరిచే విధంగా విమర్శించడం పద్ధతి కాదన్నారు.వెంటనే తన పదవికి రాజీనామా చేసి రెడ్డిలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !