+91 95819 05907

ఢిల్లీ లో బిజెపి పార్టీ ఘన విజయం

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి ఫిబ్రవరి 09.

మెదక్ జిల్లా హవేలీ ఘణపూర్ మండల కేంద్రంలో మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో హవేలీఘన్పూర్ బిజెపి కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా సంబరాలు నిర్వహించి పటాకులు కాల్చి స్వీట్స్ పంచడం జరిగింది. ఈ యొక్క గెలుపు తెలంగాణకి మలుపు ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు తర్వాత అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఉద్దేశంతో ఈ యొక్క గెలుపుకు తోడ్పాటు అందించినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు దళిత సోదరులు ఢిల్లీ ప్రజలందరికీ కూడా పేరుపేరునా మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకనుంచి అన్ని విజయాలే ఓటమనేది లేకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి హవేలీఘన్పూర్ మండల అధ్యక్షులు మధులపర్తి శ్రీనివాస్, అదేవిధంగా జిల్లా నాయకులు శ్రీ పాల్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు కుమార్ నాయక్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు శ్యామ్ గారు మరియు సోషల్ మీడియా కన్వీనర్ నవీన్, మండల ఉపాధ్యక్షుడు రూపేందర్, ప్రభు, మరియు బీజేపీ మండల నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ , మనోహర్, శివాజీ, భూత్ అధ్యక్షులు సత్యం,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి

నేటి గదర్ వెబ్ డెస్క్: *తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి..* ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ధృవీకరణ

Read More »

 Don't Miss this News !