+91 95819 05907

మనువడే…..కాల యముడు అయ్యాడు… ఆస్తి కోసం 72 కత్తి పొట్ల తో తన తాత ను అతి కిరాతకంగా పొడిచాడు

ఆస్తి తగాదాల విషయంలో మనవడి చేతిలో దారుణ హత్యకు గురైన వెల్జాన్‌ గ్రూప్స్ సంస్థల అధినేత వీసీ జనార్ధన్ రావు

ఏలూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్‌ గ్రూప్స్ సంస్థల అధినేత వీసీ జనార్ధన్ రావు కొన్నేళ్లుగా సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు.

ఇటీవల తన పెద్ద కుమార్తె కొడుకు శ్రీకృష్ణను వెల్జాన్‌ కంపెనీకి డైరెక్టరుగా నియమించి, మరో కుమార్తె కొడుకు కీర్తి తేజ(29) పేరుపై రూ.4 కోట్ల షేర్లను బదిలీ చేశాడు

ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల కోసం జనార్ధన్ రావు, కీర్తి తేజ మధ్య గొడవలు జరుగుతున్నాయి

ఈ విషయమై మాట్లాడడానికి గురువారం రాత్రి సరోజినీ దేవి తన కుమారుడైన కీర్తి తేజతో కలిసి తండ్రి ఇంటికి వచ్చింది

సరోజినీ దేవి ఇంట్లోకి టీ తేవడానికి వెళ్లగా ఇదే అదనుగా చూసి కీర్తి తేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాత జనార్ధన్ రావును 73 సార్లు పొడిచాడు

అరుపులు, కేకలు విన్న సరోజినీ దేవి పరుగున వచ్చి కుమారుడిని వారించబోయింది. ఆమె పైనా దాడిచేసి కత్తితో నాలుగు చోట్ల పొడిచి పారిపోయాడు

తీవ్రంగా గాయపడ్డ జనార్ధన్ రావు మరణించగా, సరోజినీ దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది

కాగా కీర్తి తేజను పంజాగుట్టలో పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. కీర్తి తేజ మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు

జనార్ధన్ రావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పలు దఫాలుగా రూ.40 కోట్లు, తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.40 కోట్లు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్వచ్చంధ సంస్థలకు కూడా విరాళాలు ఇచ్చారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !