+91 95819 05907

జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ సాప్ట్ బాల్ పోటీలకు మాసాయిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ ఎంపిక

విద్యార్థిని అభినందించిన మాసాయిపేట ఉపాధ్యాయులు.

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం నేటి గద్దర్ ఫిబ్రవరి 11.

ఫిబ్రవరి 13 నుండి 16 వరకు మహారాష్ట్ర లోని ఛత్రపతి శివాజీ సంభాజి నగర్ ,ఔరంగాబాద్ లో జరిగే 68 వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 14 బాలికల సాప్ట్ బాల్ చాంపియన్షిప్ లో పాల్గొనే తెలంగాణ జట్టు కు మెదక్ జిల్లా మాసాయిపేట ఉన్నత పాఠశాల లో 9 వ తరగతి చదువుతున్న కే అక్షిత ఎంపికయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధర్మ పురి తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ
గత నెల తూప్రాన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో మెదక్ జిల్లా బాలికల జట్టు కు ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి తుది జట్టు కు ఎంపికైనట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల లో జరిగిన కార్యక్రమం లో అక్షిత ను ధర్మ పురి ,ఉపాద్యాయులు మరియు వ్యాయామ ఉపాద్యాయులు శ్యాం సుందర్ శర్మ లు అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

మానవత్వానికి నిలువుటద్దం ఈ యువ దంపతులు★బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ యువ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువ

★జన్మ జన్మలకు ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగాలి ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత స్వర్ణలత భాగ్యరాజ్ అన్నారు ★ప్రజలకోసం ప్రతిస్పందించే మనుసున్న ప్రజా ప్రతినిధి ★మెదక్ జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా తాజా మాజీ

Read More »

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

 Don't Miss this News !