బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥ఖమ్మం జిల్లాలో దారుణం, ఆరేళ్ళ బాలిక పై అత్యాచారం. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో దారుణం చోటు చేసుకొంది.వెంకటేష్ అనే 30 సంవత్సరాల యువకుడు ఆరేళ్ళ బాలికకు చోక్లేట్ ఇస్తాను అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయడు, బాలిక అరుపులుకు ఇంటి పక్కన వాళ్ళు వచ్చి చూసి,వెంకటేష్ కి దేహ శుద్ధి చేసారు. అనంతరం పోలీస్ స్టేషన్ కి తరలించారు.
Post Views: 296