+91 95819 05907

ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 ఏళ్ల యువ మహిళా నాయకురాలు హిమానీ నర్వాల్ అతి దారుణంగా హత్య చేయబడ్డారు

నేటి గదర్ వెబ్ డెస్క్:

హర్యానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 ఏళ్ల యువ మహిళా నాయకురాలు హిమానీ నర్వాల్ అతి దారుణంగా హత్య చేయబడ్డారు. కొందరు గుర్తు తెలియని దుండగులు.. హిమానీ నర్వాల్‌ను దారుణంగా చంపేశారు. ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక ఈ విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక హిమానీ నర్వాల్ మృతి పట్ల సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.. ఈ ఘోరంపై పూర్తి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. నిందితులను తొందర్లో గుర్తించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

అడవులు సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత -ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని

అడవులను కాపాడుకోవలసిన బాధ్యత అందరిదని ప్రతి పౌరుడు బాధ్యతగా అడవులను కాపాడుకోవాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని కోరారు. బుధవారం పినపాక మండలం, కరక గూడెం మండలంలోని పలు ఆదివాసి గ్రామాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో

Read More »

ఎర్రుపాలెం మండలంలో ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్ష

నేటి గదర్ న్యూస్, మార్చి 12, ఎర్రుపాలెం ప్రతినిది, సగ్గుర్తి ముత్యాల రావు ఎర్రుపాలెం మండలం కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట రెండవ రోజు రిలే నిరాహార దీక్షలను దీక్షా శిబిరంలో కూర్చున్న నాయకులకు

Read More »

పదవ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు వితరణ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి చింతకాని మార్చి 12: శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మినేని పాలెం లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష

Read More »

పొలిశెట్టి గుట్టపై సమ్మక్క-సారక్క బద్దిపోశమ్మ దేవతల జాతర

★పొలిశెట్టి గుట్టపై సమ్మక్క-సారక్క బద్దిపోశమ్మ దేవతల జాతర ★తోలేం వంశీయులచే ఐదు రోజులపాటు ఘనంగా జాతర ★ముఖ్యఅతిథిగా ఆదివాసి 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ నేటి గదర్ న్యూస్, పినపాక, మార్చి12.; ఆదివాసి

Read More »

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చెయ్యాలి :జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

◆మార్చి 15లోగా వంద శాతం ఆస్తి పన్ను వసూలు చెయ్యాలి ◆ప్రతి రైతు వ్యవసాయ భూమిలో ఫారం పాండ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ◆రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో

Read More »

 Don't Miss this News !