+91 95819 05907

సింగరేణి పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలి : నాగేల్లి

★కొత్త డెరైక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎల్ వి సూర్యనారాయణ కు వినతి పత్రాన్ని అందించిన ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగేల్లి

నేటి గదర్ న్యూస్, మణుగూరు రూరల్:
ప్రతి ఏటా సమష్టి కృషితో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తూ మణుగూరు ఏరియా ను అద్భుతమైన ప్రగతి పథంలో నడుపుతున్న కార్మిక వర్గ పిల్లల ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి పాఠశాలనుమొదటి విడత పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించి 2025_26 విద్యా సంవత్సరంకు గాను సి. బి యస్ ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని కోరుతూ కొత్తడైరెక్టర్ గా పదవి భాధ్యతలు చేపట్టిన ఎల్. వి సూర్యనారాయణ (ఆపరేషన్) కు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి.వేంకటేశ్వర్లు వినతి పత్రాన్ని అందించారు..ఆదివారం నాడు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ నందు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి మిఠాయి ద్వారా శుభాకాంక్షలు అందించారు.అనంతరం ఏరియా నందు పలు ప్రయోజనాల అంశాల కల్పన పై వినతి పత్రాన్ని అందించారు.. ఏజెన్సీ ప్రాంతం పబ్లిక్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో నడుస్తున్నప్పటికీ స్ధానిక కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సింగరేణి పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో అత్యంత అద్భుతమైన కనబరుస్తున్న అంశాన్ని యాజమాన్యం పరిశీలన చేయాలని కోరారు.. మణుగూరు పక్కనే ఉన్న బొగ్గు ఆధారిత పరిశ్రమల పాఠశాలలో సి బి యస్ ఈ సిలబస్ లు నడుస్తున్నాయని తెలిపారు..24 గంటల పాటు నీటి నిల్వలు చేయడానికి సరిపడా గ్యాలెన్స్ లేవని నీటి సరఫరా లో తరుచు వచ్చే అంతరాయల వల్ల కార్మిక వాడల్లో నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నీటి నిల్వల పరిమాణం పెంచాలని తెలిపారు..144 బ్యాచ్ కు చెందిన 5 గురు ట్రైనీ ఆపరేటర్ లు దురదృష్టవశాత్తు ఫైనల్ టెస్ట్ లో అనర్హులుగా గుర్తించబడ్డారని వారికి మార్చి 15 లోపు ప్రతిభ పరీక్ష కు అవకాశం కల్పించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో టి బి జి కె యస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసాని వీర భద్రం,నాయకులు గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాస రావు మురళీ కృష్ణ, ఇమ్రాన్,కళ్యాణ్, సుధాకర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !