+91 95819 05907

మానవత్వం మంట కలుస్తుంది… బంధాలు దూరమవుతున్నాయి… ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు

◆ఓక తల్లి కడుపున పుట్టి ఒక తల్లి పాలు తాగిన బంధాలు మానవత్వం మంట కలుపుతున్న కోపాలు దూరమైతున్న బంధాలు

మాసాయిపేట మండలం నేటి గద్దర్ (భూపాల్) మార్చి 4.

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సొంత అన్నని చంపిన సంఘటన మాసాయిపేట మండల కేంద్రంలో జరిగింది. పూర్తి పూర్తి వివరాల్లోకెళ్తే
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని దుంపల చందు, దుంపల మహేష్, ఇద్దరు అన్నదమ్ములు వీరికి తల్లిదండ్రులు మరణించిన తర్వాత అన్నదమ్ముల ఇద్దరిని వారి భార్యలు కూడా వదిలి వేయడంతో ఓకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్న అన్నదమ్ములు సోమవారం రాత్రి చందు కూరగాయలు తీసుకోవడానికి ఊర్లోకి వెళ్లి మద్యం తాగి ఇంటికి లేటుగా వెళ్ళగా చందు అన్న మహేష్ లేటు వచ్చినందుకు అన్నదమ్ములు కొట్లాడుకున్నారని విశ్వంనీయ సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటికి పెద్ద కొడుకును నిన్ను చంపేస్తే ఉన్న ఆస్తి మొత్తం నాకే అయితది అని అన్న మహేష్ను గొంతు పిసికి చంపివేసి వైరు మెడకు వేసుకొని ఉరివేసుకున్నట్లు ఆత్మహత్యగా తమ్ముడు. ఈ రోజుల్లో కలిసిమెలిసి ఉండాల్సిన అన్నదమ్ములు ఈ విధంగా వ్యవహరించడం సభ్య సమాజం తలదించుకోవడానికి నిదర్శనం దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చైతన్ కుమార్ రెడ్డి తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !