+91 95819 05907

ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పోరాడుతుంది: భూక్య వీరభద్రం.

కారేపల్లి: నేటి గదర్ న్యూస్: ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కై ప్రజలను చైతన్యపరిచి సిపిఎం పోరాడుతుందని వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం అన్నారు. బుధవారం సిపిఎం సింగరేణి మండల కమిటీ సమావేశం రేగళ్ల మంగయ్య అధ్యక్షతన జరగగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చాయని అమలు చేయడంలో మాత్రం అలసత్వం నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని భూక్య వీరభద్రం విమర్శించారు. నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని, కనీస మద్దతు ధర చట్టం వంటివి ఎన్నో హామీలను ఇచ్చి మరిచారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు,420 హామీల అమలు నత్తనడకన సాగుతున్నదని అమలులో అనేక నిబంధనలు పెట్టి రైతు రుణమాఫీ,రైతు భరోసా,గ్యాస్ సబ్సిడీ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇండ్లు మహిళలకు 2500 సహకారం వంటివి ఏవి అనేక నిబంధనలు పెట్టి అమలు చేయకుండా చేసే ప్రయత్నం జరుగుతున్నదని దీని కారణంగా లబ్ధిదారులు నష్టపోతున్నారని దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూల్యంను చెల్లించుకుంటుందని విమర్శించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం ప్రజలను చైతన్య పరిచి పోరాడుతుందని సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు ప్రజలు సమరసిల పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు మండల కార్యదర్శి కే నరేంద్ర ,మండల నాయకులు కొండబోయిన ఉమావతి , వల్లభనేని మురళి, సురభాగ ధనమ్మ, కేశ గాని ఉపేందర్, బానోత్ కిషన్, ధరావత్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !