+91 95819 05907

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నమూనను పరిశీలించిన జిల్లా హౌసింగ్ అధికారి మాణిక్యం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 5:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో న్యాక్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మండల వ్యాప్తంగా 30 మంది తాపీ మేస్త్రీలకు ఆరు రోజుల పాటు ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి బుధవారం నాడు జిల్లా హౌసింగ్ శాఖ పీడీ.మాణిక్యం హాజరయ్యారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై తాపీ మేస్త్రీలు తయారు చేస్తున్న నమూనా నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు.అనంతరం ఆయన శిక్షణ కార్యక్రమంలో తాపీ మేస్త్రీలతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం శిక్షణ తీసుకుంటున్న తాపీ మేస్త్రీలు ప్రభుత్వం ఇచ్చిన కొలతలకు అనుగుణంగా ఇండ్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు.ఈ ఇండ్ల నిర్మాణాలు పకడ్బందీగా నిర్మాణం చేయాలని తాపీ మేస్త్రీలకు సూచించారు.ఈ కార్యక్రమంలో డిఈ యాదగిరి ఏఈ విద్యాసాగర్ మరియు న్యాక్ ఇన్చార్జి రామకృష్ణ చారి,డేమాన్ స్టేటర్ ఐలయ్య,తాపీ మేస్త్రీలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !