+91 95819 05907

బలవంతంగా యం.డి.యూ ఆపరేటర్లను రాజీనామా చేయిస్తున్న యం.ఆర్.ఓ కార్యాలయ సిబ్బంది

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం లో ఉన్న ఇంటింటికి నిత్యవసర సరుకుల పంపిణీ కి చెందిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ అపరేటర్లు ను గత ప్రభుత్వం ఫిబ్రవరి 2021 నుండి 2027 వరకు అగ్రిమెంట్ రూపంలో ముద్ర లోన్ క్రింద ఆయా కార్పొరేషన్ ల ద్వారా పకడ్బందీగా బ్యాంక్ ల తో కలసి 546000 రూపాయలు ఆపరేటర్ లకి అందించి వాహనాలు ఇవ్వడం జరిగింది. ఆపరేటర్లు బ్యాంక్ కి 60000 రూపాయలు కాంట్రిబ్యూషన్ చెల్లించారు.నెల నెల ప్రభుత్వం వారు కార్పొరేషన్ వారు కలసి 8896 రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడా కి చెల్లించడం జరుగుతుంది.ఇప్పటికి రెండు సంవత్సరాలు మిగిలివుండగా యం.ఆర్.ఓ ఆఫీసు నుండి ఆఫీసు డి.టి మరియు ఆర్.ఐ లు యం.డి.యూ లని బెదిరించడం చేస్తున్నారు.నోటికి ఏ మాట వస్తే ఆ మాట ఆఫీసు డి.టి మాట్లాడడం క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించడం చేస్తున్నారు. ఇటీవల పొందూరు లో యం.డి.యూ ఆపరేటర్ ని బలవంతంగా రాజీనామా చేయించడం విశేషం. మొత్తం టంగుటూరు మండలం లో 11 మంది ఆపరేటర్లు ఉండగా,ఒకరి చే రాజీనామా చేయించగా మిగిలిన 10 మందిలో 8 మంది ఎస్సీ కులానికి చెందినవారు ఉండగా వారు ఆందోళన చెందుతున్నారు.వాహనాలు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉండగా వాటిని తొలగిస్తే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియడం లేదని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం ఒక్కసారే లభిస్తుందని, అది పూర్తి కాకుండా బలవంతంగా లాక్కునే చర్యలను గౌరవ అధికారులు తగు న్యాయం చేసి అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు యం.డి.యూ లకి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !