+91 95819 05907

వనం నుండి జన జాతరలోకి పగిడిద్ద రాజు

*వనం నుండి జన జాతరలోకి పగిడిద్ద రాజు*
*గద్దెలపై కొలువుదీరిన పగడద్దరాజు సమ్మక్క*
*కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన ఎస్ఐ రాజమౌళి*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,వనం నుండి జన జాతరలోకి వచ్చిన పగిడిద్దరాజు, సమ్మక్క భర్త ఆయన పగిడిద్దరాజు జాతరను అరెం వంశీయులు ప్రతిఏటా ఎంతో వైభవంగా జాతరను నిర్వహిస్తారు గుండాల మండలం పరిధిలోని వేపల గడ్డ గ్రామ సమీపంలో ఈ జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. గురువారం ఉదయం వనం తెచుడితో జాతర ప్రారంభం అవుతుంది రాత్రి ఎంతో ఆటహాసంగా జాతర జరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వనదేవతలను దర్శించుకునేందుకు తరలివస్తారు. రెండు రోజులపాటు జాతర ఎంతో వైభవంగా సాగనుంది. గుండాల ఎస్ఐ ఎం రాజమౌళి ఎటువంటి అవాంఛనీయత సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు జాతరకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని ఎస్ఐ రాజమౌళి సూచించారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !