+91 95819 05907

ఖమ్మం జిల్లా బీసీ సదస్సును జయప్రదం చేయండి.

టీబీసీ జేఏసీ టీజీ చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక , ఆర్థిక , విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేకు మద్దతుగా ఉండి బీసీలకు రావాల్సిన 42 శాతం వాటా కి చట్టబద్ధత సాధిద్దాం అనే నినాదంతో తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా బీసీ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందాని , ఈ యొక్క సదస్సును జయప్రదం చేయాలని చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్ స్థానిక కార్యాలయము నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలియజేశారు . ఆయన మాట్లాడుతూ బీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు . విద్య , ఉద్యోగ , స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు . యావత్ బీసీ సమాజం ఈరోజు ముఖ్యమంత్రి కి అండగా నిలబడి మన 42% వాటాన్ని చట్టబద్ధత సాధించటం కొరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు . కావున ఖమ్మం జిల్లాలో ఉన్న యావత్ బీసీ సమాజం ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చీఫ్ అడ్వైజర్ చేకూరి చైతన్య , జి నరేందర్ , దరిపల్లి వీరబాబు , వల్లెపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !