+91 95819 05907

దొంగ పాసు బుక్కులు జారీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబల్ల రవి డిమాండ్

బాధితుల తరఫున ఎమ్మార్వో కి వినతిపత్రం

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 07: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట లో తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబల్ల రవి మాట్లాడుతూ శుక్రవారం దమ్మపేటలో డిప్యూటీ తాసిల్దార్ కి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, దమ్మపేట మండలం గొర్రె గుట్ట గ్రామానికి చెందిన వాడే బంగారి అనే వ్యక్తి 2008 లో చనిపోవడం జరిగినదనీ అతను పుట్టు పుర్వం నుండి సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ఇతర వ్యక్తులు 2021 లో కుటుంబ సభ్యులకు తెల్వకుండా దొంగ పట్టా పాస్ బుక్ తయారు చేయించుకోవడం జరిగినదని, ఇలా దొంగ పట్టా పాస్ బుక్ లు తయారు చేయడానికి పాల్పడే వ్యకులపై మరియు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందనీ, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు వారి భూములను మీ పేరు మేధ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరారు, కొందరు వ్యక్తులు కొందరు అధికారులతో కుమ్మక్కై దొంగ పట్టా పాస్ బుక్ లు తయారు చేసినట్టు తెలిసింధని, ఎవరైతే గత 10 సంవత్సరాల నుంచి అక్రమ పాస్ బుక్కులు తయారి కొనసాగిస్తున్నారో వారిని గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని తంబళ్ల రవి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తంబళ్ల రవి, ప్రసాద్, కొలికపోగు కాంతారావు, భూషణం, వాడేలక్ష్మి, వాడే కన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !