+91 95819 05907

మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేసి రాణించాలి ట్రైనీ ఎస్సై సృజన

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 8:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నాడు రామాయంపేట పోలీస్ స్టేషన్ లో ట్రైనీ ఎస్సై సృజన మహిళా మూర్తుల గొప్పతనాన్ని వివరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజంలో సంకల్ప బలముతో ఏదైనా సాధించగలరని అన్నారు.మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తారని మహిళలు కష్టపడి ఇష్టంతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు.మహిళలు ఎక్కువ మట్టుకు చదువును మధ్యలోనే ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితులు వివాహాల దృష్ట్యా చదువును కొనసాగించలేక పోతునారన్నారని అన్నారు.కానీ తల్లిదండ్రులు మహిళల చదువుపై బాధ్యతగా దృష్టి పెడితే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని అన్నారు.వారి బంగారు భవిష్యత్తు తల్లిదండ్రులపై ఆధారపడి ఉందన్నారు.మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏది లేదని ఒంటరి ప్రయత్నం కాకుండా,సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.సమాజంలో మహిళలు ఇంటికి పరిమితం కాకుండా ముందడుగు వేసి రాణించాలని పిలుపునిచ్చారు.ఇది వ్యవస్థాగత అడ్డంకులను ఛేదించడానికి ఆర్థిక,వృత్తిపరమైన అభివృద్ధికి మహిళలు సామర్థ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.దేశంలో మహిళలను నాయకులుగా ఆవిష్కర్తలుగా సమాజంలో మార్పు తీసుకొచ్చేవారిగా అభివృద్ధి చెందే దిశగా వ్యవస్థలను రూపొందించాలన్నారు.ఈ సందర్భంగా మహిళా మూర్తులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, యం ఎల్ సి, జాగృతి వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్

Read More »

మానవత్వాన్ని చాటుకున్న బీటీపీఎస్ సీ ఈ బిచ్చన్న, ఉద్యోగులు

– చిన్నారి కొమరం లాస్యశ్రీ కు బాసటగా బీ టీ పీ ఎస్. – సీ ఈ బిచ్చన్న రూ 10 వేలు ఆర్ధిక సాయం. – లాస్య శ్రీ ఆరోగ్యం, ఉన్నత చదువులకయ్యే

Read More »

మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో జరువుకోవాలి: ఎస్సై

మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో , సంప్రదాయ రంగులను ఉపయోగించి సురక్షితంగా జరుపుకోవాలి -శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం చేయారాదు -ఎదుటివారికి ఇబ్బంది కల్గించవద్దు

Read More »

ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి : బీ ఆర్ ఎస్

-. -భూ సేకరణ అధికారికి వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ శ్రేణులు మణుగూరు మార్చి 13 : మున్సిపాలిటీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని

Read More »

DSFI (డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆవిర్భావ సభ ను జయప్రదం చేయండి

◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యుడు కుర్ర రంగా నాయక్ నాని *ప్రకాశం జిల్లా 13/03/2025 గురువారం…!* *తెలంగాణలో* జరుగుతున్న భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య *(DSFI)* ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని *తెలంగాణ రాష్ట్ర నాయకుడు

Read More »

మన దునియా ఎడిటర్ ఆత్మహత్యాయత్నం? పోలీసుల వేధింపులే కారణమా?

మీడియా స్వేచ్ఛపై పోలీసు పెత్తనం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు! మీడియా గొంతు నొక్కే వ్యవస్థతో ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో ధర్మపీఠం (Fourth Estate). కానీ తెలంగాణలో జర్నలిస్టుల పట్ల పోలీసు వ్యవస్థ

Read More »

 Don't Miss this News !