+91 95819 05907

మహిళా కార్మికులారా మీకే వందనం… జూలూరుపాడు లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

చెత్తాచెదారాన్ని సేకరిస్తారు గ్రామాల ప్రజలు ఎటువంటి రోగాల బారిన పడకుండా సేవ చేసే మహిళా కార్మికులకు మరొక్కసారి వందనం.

నేటిగదర్ న్యూస్,వైరా ప్రతినిధి(జూలూరుపాడు) మార్చ్8:- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు మండలంలో ఉన్న 24 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న మహిళ పారిశుద్ధ్య కార్మికులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు గాలిగాని రాజ్, నేషనల్ మహిళా అధ్యక్షురాలు అంజలి రెడ్డి , వారి సహకారంతో మండల హెడ్ క్వార్టర్ లో మహిళా పారిశుద్ధ్య కార్మికుల ఆధ్వర్యంలో కేకును కట్ చేసి పారిశుద్ధ్య మహిళ కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించి అనంతరం చీరలు మాస్కులు పంపిణీ చేసి ఇదే కార్యక్రమంలో తంబర్ల నరసింహారావు మాట్లాడుతూ ఎంతటి వర్షమైనా,ఎముకలు కొరికే చలి అయిన,ఎంతటి ఎండ తీవ్రంగా ఉన్న మండల ప్రజల ఆరోగ్యం ఉండాలని ప్రతి రోజు బజారు,బజార్ను ఊడ్చుతూ ఇంటింటికి తిరిగి చెత్త ను సేకరిస్తూ వచ్చేటటువంటి జీవితం సరిపోయిన సరిపోకపోయినా సర్దుకుపోతూ సేవ చేసేటటువంటి గొప్ప కార్మికులు ఎవరైనా ఉన్నారు అంటే అది గ్రామపంచాయతీ పారిశుద్ధ్య మహిళా కార్మికులే ఆయన అన్నారు.అదే కాకుండా డ్రైనేజీలు శుభ్రపరచడం మొక్కలను నాటి మొక్కలకు నీరు అందించుతూ వాటిని సంరక్షించడం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన పనులను వారు చేస్తూ పంచాయతీ ప్రజలకు సేవ చేసేటటువంటి మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ వారి సహకారంతో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య మహిళా కార్మికులను సన్మానించడం ఆనందంగా ఉందని వారు తెలియజేశారు.
కార్యక్రమంలో మహిళా కార్మికులు లక్ష్మీ,సునీత, సుజాత,కళావతి,నాగమణి, రమణ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !