+91 95819 05907

నా కూతురిని వైద్యానికి డబ్బులు లేవు.దాతలు ఆదుకోండి.

ములుగు జిల్లా ఎటూరు నగరం మండలం ఎటూర్ నాగారం గ్రామానికి చెందిన M D సైలని బాబా నిరుపేద కుటుంబం వారికి ఇద్దరు కుమార్తెలు
చిన్న కూతురు సామ్రిన్ 15 సంవత్సరాలు దేవగిరిపట్నం మైనార్టీ గర్ల్స్1 హాస్టల్ లో పదవ తరగతి చదువుతున్నది గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుంది, వారికున్న స్తోమత మేరకు చికిత్స చేయించారు నయం కాకపోవడంతో పెద్ద హాస్పిటలుకు తీసుకు వెళ్లాలని డాక్టర్ చెప్పారు సుమారు లక్ష రూపాయల మేరకు హాస్పిటల్ ఖర్చవుతాయని అన్నరు, 10 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటూ రెక్క ఆడితే డొక్కా ఆడని జీవితాలు వారివి పెద్ద హాస్పిటల్లో చూపించుకోని స్తోమతి లేకపోవడంతో తల్లిదండ్రులు నా కూతురిని ఎవరైనా దాతలు ఉంటే వైద్య ఖర్చులకు సహాయపడి తన కూతుర్ని బ్రతికించండని వేడుకుంటున్నారు
MD సైలని బాబా
Phon 93 90 51 67 49

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

మానవత్వానికి నిలువుటద్దం ఈ యువ దంపతులు★బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ యువ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువ

★జన్మ జన్మలకు ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగాలి ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత స్వర్ణలత భాగ్యరాజ్ అన్నారు ★ప్రజలకోసం ప్రతిస్పందించే మనుసున్న ప్రజా ప్రతినిధి ★మెదక్ జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా తాజా మాజీ

Read More »

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

 Don't Miss this News !