+91 95819 05907

ఫ్లాష్…ఫ్లాష్…💥💥💥 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్… వరల్డ్ కప్ ఫైనల్ సమీపిస్తున్న వేళ… ఆలోచింపజేస్తున్న పోస్ట్… ఇండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అంట!!!

★ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

నేటి గదర్ వెబ్ డెస్క్:

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముందు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ వైరల్ గా మారింది. 2013లో చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత్ 2025లో సైతం కప్ గెలుస్తుందని ఆ పోస్టులు 2013లో ఇండియా టీం బలాలు,2025 లో ఇండియా టీం బలాలను పోలుస్తూ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియన్ ప్లేయర్స్ రోహిత్ శర్మ ఓపెనర్ గా దిగాడని, విరాట్ కోహ్లీ రాణించారని, స్పిన్నర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించారని… ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా గెలుపులో ఇండియా టీం కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు,రన్ మిషన్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్స్ రాణిస్తున్నారని 2025 ఛాంపియన్స్ ట్రోపీని భారత్ కైవసం చేసుకుంటుందని రాసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ టీం ఇండియా.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

మానవత్వానికి నిలువుటద్దం ఈ యువ దంపతులు★బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ యువ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువ

★జన్మ జన్మలకు ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగాలి ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత స్వర్ణలత భాగ్యరాజ్ అన్నారు ★ప్రజలకోసం ప్రతిస్పందించే మనుసున్న ప్రజా ప్రతినిధి ★మెదక్ జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా తాజా మాజీ

Read More »

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

 Don't Miss this News !