+91 95819 05907

యువజ్యోతి ఆధ్వర్యంలో మహిళ హక్కులు బాధ్యతల రక్షణ పై డిగ్రీ విద్యార్థినీల ర్యాలీ

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 9:- మెదక్ జిల్లా రామాయంపేట నెహ్రు యువ కేంద్రం యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు 60 మంది విద్యార్థినిలు ప్లే కార్డ్స్ బ్యానర్లతో పట్టణంలో నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలే మానవజాతికి పట్టుకొమ్మలని పునాదులని ఆడపిల్లలను కాపాడుకోవాలని మహిళలకు రక్షణ ఇవ్వాలని అన్నారు.యువ కేంద్రం సిద్దిపేట వారి ఆదేశాలతో కేంద్ర యువజన సర్వీసులు ఉపాధి క్రీడలు అవగాహన శాఖ వారి తరఫున స్థానిక రామాయంపేట యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో యువభారత్ యువ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా మహిళ దినోత్సవ సందర్భంగా మహిళల హక్కులు రక్షణ అవగాహన స్ఫూర్తి కోసం ర్యాలీ నిర్వహణ కార్యక్రమం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ కు చెందిన డిగ్రీ కాలేజ్ విద్యార్థినీలు 60 మంది పాల్గొన్నారు. రామాయంపేట మెదక్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా కొనసాగి 44 రహదారి పై మహిళలను రక్షించాలి బాలికలను కాపాడాలి మహిళా హక్కులను ప్రోత్సహించాలని నినాదాలు చేశారు.జాతీయ జెండాలతో సోషల్ వెల్ఫేర్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల పిడి స్పందన యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ క్లబ్ సభ్యులు కుస్తీ అభిరామ్ నితిన్ భాను ప్రసాద్ భానుదాస్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !