+91 95819 05907

పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులుగా బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి నియామకం

పినపాక మండలం ఈ. బయ్యారం గ్రామానికి చెందిన తెలంగాణ జన సమితి పార్టీ మండల నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి గారిని పినపాక మండల నూతన తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడిగా బుధవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ ప్రొఫెసర్ కోదండరాం గారి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు బి. దేవదానం గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా నియమిస్తూ పత్రాన్ని అందించడం జరిగింది.
ఈ సందర్భంగా పినపాక మండలం తెలంగాణ జన సమితి నూతన మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ

నన్ను పినపాక మండల అధ్యక్షులుగా తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీ కోదండరాం గారి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు బి.దేవదానం పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ పగడాల కరుణాకర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో నియమించడం జరిగింది అన్నారు, పార్టీలో నన్ను గుర్తించిన అవకాశం ఇచ్చినందుకు వారికి వారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీలో క్రమం తప్పకుండా శ్రాయ శక్తుల కృషి చేసి పార్టీ బలోపేతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తానని ఆయన తెలియజేశారు, మండలంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ప్రొఫెసర్ కోదండరాం గారి దృష్టికి తీసుకువెళ్లి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారిని సమస్యల పరిష్కరించడం కోసం కృషి చేస్తామన్నారు , త్వరలోనే ప్రొఫెసర్ కోదండరాం గారితో కలిసి జిల్లా పార్టీ ముఖ్య నాయకులు తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవనున్నట్లు ఆయన తెలిపారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !