నేటి గదర్ న్యూస్,పినపాక:
*డిజిటల్ నేస్తం*
*డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ను ఓపెనింగ్ చేసిన “జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం” నాయకులు*
జిల్లా ప్రధాన కార్యదర్శి *గొగ్గల ఆర్కే దొర* మాట్లాడుతూ…
ఆదివాసి యువతి, యువకులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని…
ఏజెన్సీలో ఆదివాసీలు అభివృద్ధి చెందితినే ఏజెన్సీ అభివృద్ధి చెందినట్లని
ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపరుస్తున్నాను…
కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ట్రైకార్ లోన్లు అధిక సంఖ్యలో ఇచ్చి ఆదివాసి యువతి, యువకుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను…
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త
వేడుక ఏదైనా, సందర్భం మరేదైనా మీ ఇంటి శుభకార్యాలకు మీరు కోరుకున్న రీతిలో
నాన్యతతో కూడిన అద్భుతమైన శుభలేఖలు ప్రింట్ చేయబడును.
మా వద్ద వెడ్డింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్, రాజకీయ, వ్యాపార పాంప్లేట్స్, జాతర కరపత్రాలు, స్టిక్కర్ పేపర్స్, విసిటింగ్ కార్డ్స్, బిల్ బుక్స్ వంటి మరెన్నో సేవలు అతి తక్కువ ధరలకే లభించును. అలాగే ఆడియో డబ్బింగ్స్ కూడా చేయబడును.
*జానంపేట గ్రామం, పినపాక మండలం, భద్రాద్రి జిల్లా కేంద్రంగా స్థాపితమైన మన డిజిటల్ నేస్తం* ద్వారా…
మీరెక్కడున్నా సరే కార్గో ఫెసిలిటీ ద్వారా మీ ఆర్డర్స్ మీకు హోమ్ డెలివరీ చేయబడును
మరెందుకు ఆలస్యం జస్ట్
ఒక్క ఫోన్ call తో మా సేవలను
వినియోగించుకోండి . డిజిటల్ నేస్తం తో దోస్తీ చేయండి.
ఈ యొక్క కార్యక్రమంలో…
సంఘం నాయకులు
కొమరం శ్రీను, కుర్సం సారయ్య, ధనసరి మూర్తి దొర (అడ్వకేట్), దుబ్బ ముఖేష్, తోలెం అర్జున్, కబ్బాక రమేష్, వాసం సందీప్ కుమార్, కబ్బాక సతీష్, ఏనిక రాము, తోలెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వివరాలకు
కాంటాక్ట్ : 970 454 9739









