+91 95819 05907

ఘనంగా పద్మశాలి రిటైర్డ్ ఉద్యోగుల తృతీయ వార్షికోత్సవం.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.

ఖమ్మం : ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో రిటైర్డ్ పద్మశాలి ఉద్యోగుల విభాగం వారి తృతీయ వార్షికోత్సవం శ్రీ దుస్స సత్యనారాయణ అధ్యక్షతన జరిగినది . మహిళలచే జ్యోతి ప్రజ్వలన చేసి మార్కండేయ స్వామి చిత్రపటానికి పూలమాలవేసి ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా శరత్ మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో కళ్ళ పరీక్షలు నిర్వహించారు . ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీ వేముల రాజకుమార్ మోకాళ్ళ నొప్పులు , కండరాల సమస్యలు నివారణ గురించి చక్కగా వివరించారు . అనంతరం ఏకపాత్రాభినయ నాటిక , బద్ధకస్తుల భారతం పై చిన్న నాటికను ప్రదర్శించారు . రిటైర్ అయిన ఉద్యోగులను సన్మానించారు . ఇటీవలే మరణించిన నిరుపేద పద్మశాలి 2 కుటుంబాలకు (6000 + 6000) చొప్పున 12000 వేల రూపాయలను అందజేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత పద్మశాలి సంఘం కార్యదర్శి బొమ్మ రాజేశ్వరరావు , జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకమర్రి శ్రీనివాస బాబు , రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు జెల్లా లక్ష్మీనారాయణ లు పాల్గొన్నారు . ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కుల బాంధవులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ రిటైర్డ్ ఉద్యోగ విభాగం వారు జిల్లా సంఘానికి అనుబంధంగా ఉంటూ ప్రతి కార్యక్రమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ అభినందించినారు . ఈ కార్యక్రమానిలో జిల్లా రిటైర్డ్ ఉద్యోగ విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి కొండలరావు , ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పెండెం జనార్దన్ , బండారు శ్రీనివాసరావు , యువజన విభాగ అధ్యక్ష కార్యదర్శులు పులిపాటి సంపత్ కుమార్ , చందా వీరభద్రం , మహిళా విభాగ అధ్యక్షులు శ్రీమతి గడ్డం సునీత , కె.గోపాలరావు , ఎం.సీతారామయ్య , వై.గురులింగం , కె.నాగేశ్వరరావు , పి.సత్యనారాయణ , అశోక్ , గుడ్ల శీను , పెంటి వెంకటేశ్వర్లు , నవీన్ , కూరపాటి సతీష్ , శ్రీను పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !