నేటి గదర్ వెబ్ డెస్క్:
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్రం రెడ్డి అమరేందర్ రెడ్డిని కరీంనగర్లోని తన నివాసంలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ACB అధికారులు .
రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ మండలం అవునూరు మరియు అగ్రారాం గ్రామాల మధ్య చెక్ డ్యామ్ నిర్మాణం కోసం కాంట్రాక్ట్ పనికి సంబంధించిన రూ.50 లక్షల బిల్లును మంజూరు చేయడానికి రూ.60 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ దాడులు జరుగుతున్న కొంతమంది ప్రభుత్వ అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.
Post Views: 130









