+91 95819 05907

నైనీ కోల్ బ్లాక్ స్కాం, సింగరేణి నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిన కేంద్ర దర్యాప్తు కమిటీ

సింగరేణిలో కాలరీస్‌లో అక్రమాలు జరిగాయని కేంద్ర దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చినట్లు సమాచారం

నైనీ కోల్ బ్లాక్ స్కాం, సింగరేణి నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిన కేంద్ర దర్యాప్తు కమిటీ

ఆదేశించిన 24 గంటలలోపే విచారణ పూర్తి.. నివేదిక కేంద్ర బొగ్గు గనుల శాఖకు అందజేసినట్లు సమాచారం

కనీస నిబంధనలు పాటించకుండా సీఎస్ఆర్ నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తింపు

స్వయం ప్రతిపత్తి హోదాను అడ్డు పెట్టుకొని రాష్ట్రప్రభుత్వ పెద్దలు నిబంధనలు ఉల్లంఘించినట్లు సమాచారం

బొగ్గు గనుల కార్మికుల శ్రమతో కూడిన డబ్బులను, మెస్సీతో మ్యాచ్ ఆడేందుకు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలు ఎలా ఉపయోగిస్తారని కేంద్ర అధికారులు ఆశ్చర్యం

నిధుల మళ్లింపు వెనుక ఉన్న ఉన్నతాధికారుల పాత్రపై విచారణ వేగవంతం చేయాలని ఆదేశం

నైనీ బ్లాక్ టెండర్ల వివాదం, నిధుల దుర్వినియోగం అన్ని అంశాలను పొందుపరుస్తూ కమిటీ ప్రాథమిక నివేదికను శుక్రవారం సాయంత్రమే బొగ్గు గనుల శాఖకు, కోల్ ఇండియా ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం

కేంద్ర దర్యాప్తు కమిటీ నివేదిక ద్వారా త్వరలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !