+91 95819 05907

నీటిని విడుదల చేసి రైతులకు సహకరించండి* నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

*.

మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 19.

మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి కి నీటి విడుదల కోసం లేక రాస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి హల్దీ ప్రాజెక్టుకు వన్ టీఎంసీ నీటిని వెంటనే విడుదల చేసి రైతులకు మేలు జరిగేలా చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటీ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలోని రైతులు తీవ్ర నీటి కొరత ను ఎదుర్కొంటున్నారని తక్షణమే స్పందించి నీటీ విడుదల చేయాలని లేఖ రాశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పందించినందుకు రైతులు నర్సాపూర్ ఎమ్మెల్యేసునీతా సునీత లక్ష్మారెడ్డి కి రుణపడి ఉంటామని తెలిపారు. అలాగే మాసాయిపేట మండల రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అరుదైన గుడ్లగూబ ఫారెస్ట్ అధికారుల అప్పగింత

అరుదైన గుడ్లగూబ ఫారెస్ట్ అధికారుల అప్పగింత పినపాక అరుదైన గుడ్లగూబ ఒకటి ఏడుల్లా బయ్యారం లో గురువారం దర్శనమిచ్చింది. పెద్దపెద్ద కండ్లు, పొడవాటి ముక్కు.. చూడగానే భయపెట్టే రూపం..వెరసి గుడ్ల గూబ పినపాక మండలం

Read More »

నీటిని విడుదల చేసి రైతులకు సహకరించండి* నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

*. మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 19. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి కి నీటి విడుదల కోసం లేక రాస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి హల్దీ

Read More »

ఔషధ మొక్కల మహాయజ్ఞంలో యోగ శక్తి సాధకులు

ఔషధ మొక్కల మహాయజ్ఞంలో యోగ శక్తి సాధకులు నేటి గదర్ న్యూస్, ఖమ్మం: నేలకొండపల్లి సిద్ధార్థ యోగ విద్యాలయం ఆయుర్వేద మూలిక వనం లో ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన

Read More »

​ప్రజా క్షేత్రంలో చెరగని ముద్ర: కాసాని దంపతులకు వినాయకపురం గ్రామస్తుల నీరాజనం

​ప్రజా క్షేత్రంలో చెరగని ముద్ర: కాసాని దంపతులకు వినాయకపురం గ్రామస్తుల నీరాజనం ​రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ ఆలింగనం.. బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అండగా ఉంటామన్న గ్రామశ్రేణులు నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది

Read More »

భద్రాద్రిజిల్లాకురెండుజాగిలాలకేటాయింపు ●షైనీలాకాలుగానామకరణం

షైనీలాకాలుగానామకరణం ఎనిమిది నెలల పాటు IITA,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగిలాలు షైనీ,లైకా లను గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.ప్రేలుడు

Read More »

ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం:మంత్రి పొంగులేటి

🔺ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం 🔺తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి వ్యవ‌హారం 🔺అక్రమాల‌పై క‌ఠిన చ‌ర్యలు త‌ప్పవు 🔺కోడ్‌ ఆడిట్‌కు ఆదేశాలు -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు

Read More »

 Don't Miss this News !