+91 95819 05907

రాత్రికి రాత్రి కోటీశ్వరుని చేసిన పాత ట్రాక్టర్!

పాత ట్రాక్టర్… కోట్ల అదృష్టం!

ఇంట్లో తుప్పు పట్టి పడి ఉన్న పాత ట్రాక్టర్‌ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ భారతీయుడు.

ఆ పోస్ట్ ఒక విదేశీ యాంటిక్ కలెక్షన్ ప్రేమికుడి కంటపడింది.
అది అరుదైన మోడల్ అని గుర్తించిన అతడు… ఏకంగా ₹1.25 కోట్లకు కొనుగోలు చేశాడు!

మనకు పనికిరానిది… మరొకరికి నిధి అవుతుందనే దానికి ఇదే బెస్ట్ ఉదాహరణ.
ఒకే ఒక్క పోస్ట్… రాత్రికి రాత్రే కోటీశ్వరుడు!

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత ◆ కారు అద్దాలు ధ్వంసం చేసిన బిజెపి కార్యకర్తలు?

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ గిరి రెడ్డి మహేందర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి,

Read More »

మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు

మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు మంథని, అరుణ కిరణాలు క్రైమ్ ప్రతినిధి ఫిబ్రవరి 20: మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపు కు రెండున్నర గంటల భూమి

Read More »

ఉరి వేసుకుని ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :* *అశ్వాపురం : మొండికుంట గ్రామానికి చెందిన సున్నం జయంత్ (22 ) అనే ట్రాక్టర్ డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య…* *ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి

Read More »

రాత్రికి రాత్రి కోటీశ్వరుని చేసిన పాత ట్రాక్టర్!

పాత ట్రాక్టర్… కోట్ల అదృష్టం! ఇంట్లో తుప్పు పట్టి పడి ఉన్న పాత ట్రాక్టర్‌ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ భారతీయుడు. ఆ పోస్ట్ ఒక విదేశీ యాంటిక్

Read More »

సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఇనుము చోరీకి బాధపడుతున్న ఆ పార్టీ నాయకులు?

భద్రాద్రి #పినపాక ఈరోజు మధ్యాహ్నం అమ్మవారిపల్లి సమీపంలోని ఎల్ & టి స్టాఫ్ యార్డ్ వద్ద నుంచి అమ్మగారిపల్లికి చెందిన ఒక వ్యక్తి సుమారు రూ.80,000 విలువ చేసే ఇనుము సామాగ్రిని అక్రమంగా తరలిస్తుండగా

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన మధిర సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనిల్ కుమార్ వేర్పుల .

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: చింతకాని మండల కేంద్రంలోని ప్రముఖ వ్యాపారవేత్త వేముల శ్రీనివాసరావు-సుగుణ దంపతుల కుమారుడు కిషోర్ -కావ్యశ్రీ.వివాహం కొదుమూరు జ్యోతి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. ఈ వివాహానికి హాజరై

Read More »

 Don't Miss this News !