+91 95819 05907

ఐదు వేల రూపాయల కోసం ఆశపడి ముగ్గురు కోర్టు సిబ్బంది ఏసీబీ వలలో పడ్డారు.

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్
రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది
పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్), పున్నం రజిత, కొమ్ము సునీతలు పట్టుబడ్డారు
సర్టిఫైడ్ కాపీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా సీహెచ్ గోపాలరావు అనే న్యాయవాది
ఏసీబీ అధికారులను ఆశ్రయించారు
దీంతో రైడ్స్ జరిపిన ఏసీబీ అధికారులు ముగ్గురిని పట్టుకున్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఏసీబీ కి పట్టుబడ్డ విద్యా శాఖ అధికారులు

ఫిర్యాదుదారుడి పాఠశాలకు సంబంధించిన 2026-2027 విద్యా సంవత్సరపు CBSE NOC సర్టిఫికేట్ దరఖాస్తును ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు గానూ రూ.70,000/- డిమాండ్ చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్

Read More »

ఐదు వేల రూపాయల కోసం ఆశపడి ముగ్గురు కోర్టు సిబ్బంది ఏసీబీ వలలో పడ్డారు.

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్ రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్), పున్నం రజిత, కొమ్ము సునీతలు

Read More »

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్సై మృతి

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్సై మృతి ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటుతున్నా బకాయిలు అందకపోవడంతో మొదలైన ఆర్థిక ఇబ్బందులకు అనారోగ్యం తోడు కావడంతో రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మృతి ఖమ్మం పోలీస్

Read More »

US(టెక్సాస్):స్వంత కార్ లేని కోపం లో 30 కార్ల టైర్లు పొడిచి పాడు చేశాడు

US(టెక్సాస్):స్వంత కార్ లేని కోపం లో 30 కార్ల టైర్లు పొడిచి పాడు చేశాడు నేటి గదర్ వెబ్ డెస్క్: సొంత కారు లేదని కోపంతో ఇతరుల కార్ల టైర్లను పొడిచి పైశాచిక ఆనందం

Read More »

ఇన్‌స్టా ఫొటోతో జాడ.. వెతుక్కుంటూ వచ్చి చంపాడు.

ఇన్‌స్టా ఫొటోతో జాడ.. వెతుక్కుంటూ వచ్చి చంపాడు. మహేశ్–సునీతలు 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం మహేశ్ కెనడాకు వెళ్లగా, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో భర్తతో పాటు అత్తమామలపై సునీత గృహహింస

Read More »

ఐక్యతకు ప్రతీకగా జామ & షఫియా మస్జిద్‌లలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు

*👉పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మస్జిద్‌లకు నూతన లైట్లను అందజేసిన సర్పంచ్ పోలేబోయిన సుజాత గారు మరియు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు…* ఈరోజు కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలో పవిత్ర రంజాన్

Read More »

 Don't Miss this News !