+91 95819 05907

ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాసీంపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను కొట్టేసిన హైకోర్టు.

ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాసీంపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను కొట్టేసిన హైకోర్టు.

నిబంధనలకు విరుద్ధంగా ఓయూ ప్రాంగణంలో ఖాసీం ధర్నా నిర్వహించారని కేసులు నమోదు చేసిన పోలీసులు.

ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేసిన ప్రొఫెసర్ ఖాసీం.

వాదనల అనంతరం.. కేసులను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వేసవి కాలంలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు :సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పలు ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు. సర్పంచ్ కొత్త యాకయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప సర్పంచ్ కొమ్ము లావణ్య వార్డు సభ్యులు, గ్రామ

Read More »

అక్రమంగా రవాణా చేస్తున్న పశువులను పట్టుకున్నారు

పశువుల అక్రమ రవాణా పట్టివేత అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి మణుగూరు నుండి మొరంపల్లి బంజరకు వెళ్తున్న పశువుల వ్యాన్‌ను అడ్డగించి, అక్రమంగా రవాణా చేస్తున్న పశువులను పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున అశ్వాపురం టిడిపి

Read More »

ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాసీంపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను కొట్టేసిన హైకోర్టు.

ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాసీంపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను కొట్టేసిన హైకోర్టు. నిబంధనలకు విరుద్ధంగా ఓయూ ప్రాంగణంలో ఖాసీం ధర్నా నిర్వహించారని కేసులు నమోదు చేసిన పోలీసులు. ఈ కేసులను కొట్టివేయాలని

Read More »

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత ◆ కారు అద్దాలు ధ్వంసం చేసిన బిజెపి కార్యకర్తలు?

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ గిరి రెడ్డి మహేందర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి,

Read More »

మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు

మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు మంథని, అరుణ కిరణాలు క్రైమ్ ప్రతినిధి ఫిబ్రవరి 20: మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపు కు రెండున్నర గంటల భూమి

Read More »

ఉరి వేసుకుని ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :* *అశ్వాపురం : మొండికుంట గ్రామానికి చెందిన సున్నం జయంత్ (22 ) అనే ట్రాక్టర్ డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య…* *ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి

Read More »

 Don't Miss this News !