+91 95819 05907

గత 7 ఏళ్ల నుంచి వరుసగా రాష్ట్ర స్థాయి సెమినార్ కు ఎంపిక ★ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోగు అశోక్ కు పలువురి అభినందనలు

*పోగు అశోక్ ను ఎంపిక – గత 7 ఏళ్ల నుంచి వరుసగా రాష్ట్ర స్థాయి సెమినార్కు ఎంపిక*

*జనగాం జిల్లా*
*23 ఫిబ్రవరి 2026*

జనగాం జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోగు అశోక్ ను రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ తెలంగాణ డైరెక్టర్ గాజర్ల రమేష్ ప్రశంస పత్రం ఇచ్చి అభినందించారు.ప్రతి సంవత్సరం రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ తెలంగాణ ఉపాధ్యాయుల నుండి పరిశోధన పత్రాలను ఆహ్వానిస్తారు అందులో భాగంగా పోగు అశోక్ సమర్పించించిన పరిశోధన పత్రం ఎంపికై ఎస్.సి.ఈ.ఆర్.టి.లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి సదస్సు లో కూడా పరిశోధన పత్రాన్ని సమర్పించినారు. పోగు అశోక్ గత 7 సంవత్సరాలుగా వరుసగా రాష్ట్ర స్థాయి సెమినార్లకు ఎంపిక తో పాటు ,కేంద్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ ఎన్. సి.ఈ.ఆర్.టి. నిర్వహించే జాతీయ సదస్సు లలో కూడా వరుసగా 2 సార్లు ఎంపికై జాతీయ స్థాయి సదస్సు లలో కూడా వరుసగా 2 సార్లు ఎంపికై తన పరిశోధన పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ సెజ్ కాంట్రాక్టర్స్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెతుకు ఉప్పలయ్య నేత , రాపోలు వెంకటేశ్వర్లు నేత, పద్మశాలి నేతలు, పోగు అశ

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ♦️తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై స్పందించిన కేటీఆర్ ♦️ఎవరైనా పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో

Read More »

బంగారం ధరలు అందుకే పెరుగుతున్నాయి: ఆర్థిక మంత్రి

* దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపట్టడంతోనే బంగారం ధరకు రెక్కలు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌ అన్నారు. ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశం అనంతరం

Read More »

అమ్మాయిలూ.. జాగ్రత్త!! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!!

అమ్మాయిలూ.. జాగ్రత్త!! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!! హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు

Read More »

మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం

మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను 14 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న

Read More »

గత 7 ఏళ్ల నుంచి వరుసగా రాష్ట్ర స్థాయి సెమినార్ కు ఎంపిక ★ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోగు అశోక్ కు పలువురి అభినందనలు

*పోగు అశోక్ ను ఎంపిక – గత 7 ఏళ్ల నుంచి వరుసగా రాష్ట్ర స్థాయి సెమినార్కు ఎంపిక* *జనగాం జిల్లా* *23 ఫిబ్రవరి 2026* జనగాం జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన

Read More »

ఆళ్లపల్లి మండలం రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి – సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ – లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

🌟 *ఆళ్లపల్లి మండలం రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి – సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ – లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు చేయూత* 🌟 📅 తేదీ: 23 ఫిబ్రవరి

Read More »

 Don't Miss this News !