+91 95819 05907

గర్భిణీ స్త్రీలకు పథకం.. ఉచితంగా రూ.11,000*

*గర్భిణీ స్త్రీలకు పథకం.. ఉచితంగా రూ.11,000*

గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం ద్వారా మొత్తం రూ.11,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.

మొదటి కాన్పుకు రూ.5,000

మూడు విడతల్లో జమ అవుతుంది.

గర్భధారణ రిజిస్ట్రేషన్ తర్వాత రూ.1,000, ఆరవ నెల తర్వాత రూ.2,000,
శిశువు తొలి టీకా అనంతరం రూ.2,000. అలాగే రెండో కాన్పుకు అదనంగా రూ.6,000 అందిస్తారు.

దరఖాస్తు కోసం అంగన్‌వాడీ కేంద్రంలో ఫారం నింపి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, గర్భధారణ రిపోర్ట్ సమర్పించాలి.

లేకపోతే అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయవచ్చు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గర్భిణీ స్త్రీలకు పథకం.. ఉచితంగా రూ.11,000*

*గర్భిణీ స్త్రీలకు పథకం.. ఉచితంగా రూ.11,000* గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం ద్వారా మొత్తం రూ.11,000 వరకు ఆర్థిక

Read More »

నేరస్థులను పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

*కుమ్మేర మల్లన్న స్వామి జాతరలో రజక సోదరులపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన పసికందు ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన తీన్మార్ మల్లన్న గారు, నేడు బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు.* *కుటుంబ

Read More »

వామ్మో….ఐకేపీ లో కోటిన్నర రూపాయలు కాజేశారు?

కారేపల్లి ఐకేపీ లో కోటిన్నర కాజేశారు.. *కుంభకోణంలో గ్రామ దీపికలు సూత్రధారులు *అప్పటి ఐకేపీ అధికారుల అండతోనే అక్రమం *ఆర్ఆర్ యాక్టు తో జప్తులకు సిద్ధమవుతున్న ఆఫీసర్లు కారేపల్లి, :కారేపల్లి ఐకేపీ లో మోట్ల

Read More »

భార్య గొంతు కోసి పరారైన భర్త

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 22 మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నీ వెంకటేశ్వర గుడి సమీపంలో గల ఉప్పరి వరలక్ష్మి 33 సం భర్త త్రిమూర్తులు

Read More »

మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓

*మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓ మావోయిస్టులకు కేంద్రం ఇచ్చిన డెడ్లైన్ దగ్గర పడుతోంది. ఈ ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టులు

Read More »

కర్ల రాజేష్ సంఘటనపై రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలి:పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

*కర్ల రాజేష్ సంఘటనపై రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలి.* *మరియమ్మ లాకప్ డెత్ ఘటనలో పది రోజుల్లో కేసీఆర్ న్యాయం చేశారు* *కర్ల రాజేష్ విషయంలో 95 రోజులు అవుతున్న రేవంత్ రెడ్డి

Read More »

 Don't Miss this News !