+91 95819 05907

భార్య గొంతు కోసి పరారైన భర్త

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 22

మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నీ వెంకటేశ్వర గుడి సమీపంలో గల ఉప్పరి వరలక్ష్మి 33 సం భర్త త్రిమూర్తులు కులము ఉప్పరి, వృత్తి ప్రైవేట్ జాబు, 2015 లో నెల్లూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులతో వివాహం జరిగినది. అప్పటినుండి త్రిమూర్తులు ఇల్లరికంగా వచ్చి చేగుంట లోనే ఉంటూ జీవిస్తున్నారు వీరికి ఒక కొడుకు నిన్న మధ్య రాత్రి మృతురాలు తన ఇంట్లో పడుకుని ఉండగా మృతురాలి భర్త త్రిమూర్తులు పారతో మృతురాలి తలపై కొట్టి చంపి ఆమె మెడలో గల పుస్తెలతాడు మరియు సెల్ ఫోను ఇంట్లో గల డబ్బులు తీసుకొని పారిపోయినాడు. ఈ విషయములో మృతురాలి అక్క అయినా ఉప్పరి సంతోషిని భర్త సాయిబాబా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వామ్మో….ఐకేపీ లో కోటిన్నర రూపాయలు కాజేశారు?

కారేపల్లి ఐకేపీ లో కోటిన్నర కాజేశారు.. *కుంభకోణంలో గ్రామ దీపికలు సూత్రధారులు *అప్పటి ఐకేపీ అధికారుల అండతోనే అక్రమం *ఆర్ఆర్ యాక్టు తో జప్తులకు సిద్ధమవుతున్న ఆఫీసర్లు కారేపల్లి, :కారేపల్లి ఐకేపీ లో మోట్ల

Read More »

భార్య గొంతు కోసి పరారైన భర్త

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 22 మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నీ వెంకటేశ్వర గుడి సమీపంలో గల ఉప్పరి వరలక్ష్మి 33 సం భర్త త్రిమూర్తులు

Read More »

మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓

*మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓ మావోయిస్టులకు కేంద్రం ఇచ్చిన డెడ్లైన్ దగ్గర పడుతోంది. ఈ ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టులు

Read More »

కర్ల రాజేష్ సంఘటనపై రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలి:పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

*కర్ల రాజేష్ సంఘటనపై రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలి.* *మరియమ్మ లాకప్ డెత్ ఘటనలో పది రోజుల్లో కేసీఆర్ న్యాయం చేశారు* *కర్ల రాజేష్ విషయంలో 95 రోజులు అవుతున్న రేవంత్ రెడ్డి

Read More »

కోడిపందాలు నిర్వహిస్తున్న 14 మంది పోలీసుల అదుపులో ◆కల్లూరు ఏసీబీ వసుంధర యాదవ్

కోడిపందాలు నిర్వహిస్తున్న 14 మంది పోలీసులు అదుపులో =కల్లూరు ఏసీబీ వసుంధర యాదవ్ సత్తుపల్లి మండలం గంగారం గ్రామ శివారు ప్రకాష్ నగర్ కాలనీలో పేకాట ఆడుతున్న 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని,

Read More »

ప్రజలను మభ్యపెడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి.. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలి.. ఇందిరమ్మ ఇళ్ల బిల్లును తక్షణమే అందించాలి.. రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న

Read More »

 Don't Miss this News !