హైదరాబాద్ – ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు, ఫిర్యాదుదారుడి నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన బాబునాయక్, ప్రమోద్ అనే ఇద్దరు ఎస్ఐలు
బాధితుడి ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటున్న ఎస్ఐలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Post Views: 20








