**
నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మే 8.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ప్రజా పాలన లో భాగంగా మాసాయిపేట సర్పంచ్ సర్పంచ్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్న గారి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ పసుల వెంకటేష్ ముదిరాజ్,12వ వార్డు మెంబర్ పోతనపల్లి ప్రశాంత్ వార్డులో సమస్యల గురించి గ్రామ సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఎంపీ ఓ నరేష్ , కార్యదర్శి రాణి సంబంధిత అధికారులు ప్రజా పాలన లో భాగంగా వార్డుల వారిగా తిరగడం జరిగింది. మొరీల సమస్య వాటర్ సమస్య చాలా ఉందని ప్రజలు తెలపడంతో త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డులో ఉన్న అంగన్వాడి సెంటర్ ను సందర్శించిన పాలకమండలి సభ్యులు పోతనపల్లి ప్రశాంత్, పెరమండ్ల రమేష్, గుడి రమేష్, ఆశ వర్కర్లు ప్రమీల, అంగన్వాడి టీచర్లు పద్మ, స్వర్ణలత వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
Post Views: 182









