+91 95819 05907

తాజా వార్తలు
ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసిన బి ఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ మార్చి చివరి నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్ ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు
ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసిన బి ఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ మార్చి చివరి నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్ ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసిన బి ఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్

నేటి గదర్ న్యూస్, కారేపల్లి:
నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండగ కు కావలసిన నిత్యవసరాలు సామగ్రి బిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ శుక్రవారం నాడు కారేపల్లి మండల కేంద్రంలో గౌస్ నివాసంలో సుమారు 60 పేద ముస్లిమ్స్ కుటుంబాలకు గౌస్ చేతులు మీద గా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా గౌసేద్దీన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవర్తక ధార దివ్య ఖురాన్ అవిశించిన ఈ రంజాన్ మాసంలో నెలరోజుపాటు ఉపవాసం లు కఠినంగా నిబందంగా ఉపావాన దీక్షలు ఆచరించ అల్లా కృపకు పాత్రులు వుతారు క్రమశిక్షణ దాతృత్వం థారౄక చింతనం కలయూకే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని ఆయన అన్నారు. అతి పవిత్రంగా భావించి రంజాన్ వారు అనేక దైవ కార్య చేస్తారు ప్రతిరోజు ఐదుసార్లు ప్రార్థన నమాజు చేస్తారు నెల రోజులు అల్లా దైవదూత ద్వారా ఖురాన్ అకాశం పంపిస్తా ముస్లి నమ్ముకున్న వివరించారు మనిషికి చెడి భావనలు ఆధారణం దూషించి రూపు మపుతౄ మన వాళ్లకీ హితాన్ని బోధించి పండగ రంజాన్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎండి కలియుల్లా ఖాన్,మోసి, అజార్ సద్దాం ఫెరోజ్ ముస్తా క్ ఫకీర్ హైమద్ రియా జ్,ముస్లిం మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసిన బి ఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్

నేటి గదర్ న్యూస్, కారేపల్లి: నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండగ కు కావలసిన నిత్యవసరాలు సామగ్రి బిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ శుక్రవారం నాడు కారేపల్లి మండల కేంద్రంలో గౌస్

Read More »

మార్చి చివరి నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం: మార్చి చివరి నాటికి రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Read More »

అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి

అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి ‘కబోదుల’ పాలనలో పేదోడి ఘోష.. ‘ఇందిరమ్మ’ రాజ్యంలో పట్టాల

Read More »

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి మిగతా లబ్ధిదారులకు కూడా ఇక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వండి ____ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర

Read More »

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

 Don't Miss this News !