+91 95819 05907

తాజా వార్తలు

బ్రేకింగ్ న్యూస్ *అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి పరీక్షకు హాజరైన కొడుకు*

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 14.

మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరిలకాపల్లి గ్రామ శివారులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో శివంపేట మండలం పంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు 45 అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.
కాగా శనివారం నాడు తండ్రి అంత్యక్రియలు జరగాల్సి ఉండగా మృతుని కొడుకు తీరని దుఃఖంలో ఏడ్చుకుంటూ కుమ్మరి ధనుష్ 16 పదవ తరగతి పరీక్షలకు హాజరు కావడంతో అందరి మనసును కలచివేస్తుంది. తన తండ్రి ఎంతో కష్టపడి తమని చదివిస్తున్నాడని అందుకు తన తండ్రి కష్టం వృధా కాకూడదని ఏడ్చుకుంటూ పరీక్షలకు హాజరైన కుమారుడు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బ్రేకింగ్ న్యూస్ *అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి పరీక్షకు హాజరైన కొడుకు*

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 14. మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరిలకాపల్లి గ్రామ శివారులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో శివంపేట మండలం పంబండ గ్రామానికి చెందిన కుమ్మరి

Read More »

తీవ్ర మనోవేదనకు గురవుతున్న రిటైర్డ్ ఉద్యోగులు.

పి ఆర్ పి ఏ జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు వైవి నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : నాగులవంచ లో జరిగిన పి ఆర్ పి ఎ ముఖ్య కార్యకర్తల సమావేశంలో

Read More »

ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసిన బి ఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్

నేటి గదర్ న్యూస్, కారేపల్లి: నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండగ కు కావలసిన నిత్యవసరాలు సామగ్రి బిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ శుక్రవారం నాడు కారేపల్లి మండల కేంద్రంలో గౌస్

Read More »

మార్చి చివరి నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం: మార్చి చివరి నాటికి రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Read More »

అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి

అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి ‘కబోదుల’ పాలనలో పేదోడి ఘోష.. ‘ఇందిరమ్మ’ రాజ్యంలో పట్టాల

Read More »

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి మిగతా లబ్ధిదారులకు కూడా ఇక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వండి ____ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర

Read More »

 Don't Miss this News !