+91 95819 05907

రూ.2,75,891 కోట్ల తెలంగాణ బడ్జెట్

రూ.2,75,891 కోట్ల తెలంగాణ బడ్జెట్
*అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:రూ.2,75,891 కోట్ల తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో శనివారం ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. ఆయన తొలుత
అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి శ రేవంత్ రెడ్డి కి అందజేశారు.బడ్జెట్ కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ బడ్జెట్:

*2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్*

మెత్తం బడ్జెట్ – 2,75,891 కోట్లు

=============

*ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా*
*పరిశ్రమల శాఖ 2543 కోట్లు*
*ఐటి శాఖకు 774కోట్లు.*
*పంచాయతీ రాజ్ 40,080 కోట్లు*
*పురపాలక శాఖకు 11,692 కోట్లు*
*మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు*
*వ్యవసాయ శాఖ 19,746 కోట్లు*
*ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250కోట్లు*
*ఎస్సి సంక్షేమం 21874 కోట్లు*
*ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు*
*మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు*
*బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.*
*బీసీ సంక్షేమం 8 వేల కోట్లు*
*విద్యా రంగానికి 21389కోట్లు.*
*తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.*
*యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు*
*వైద్య రంగానికి 11500 కోట్లు*
*విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు.*
*విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.*
*గృహ నిర్మాణానికి 7740 కోట్లు.*
*నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మేము చావుకు భయపడే వాళ్లం కాదు.. చావుకు భయపడి లొంగిపోలేదు:మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక ప్రకటన

‘కొత్తదారి వెతుకులాటలో ఉన్నాం’.. మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక ప్రకటన దిశ, వరంగల్ బ్యూరో: ‘మేము చావుకు భయపడే వాళ్లం కాదు.. చావుకు భయపడి లొంగిపోయామని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.. ఇకనుంచి

Read More »

భూదాన భూ బాధితులకు కవిత పరామర్శ ● కూల్చి న స్థలంలోనే ఇల్లు కట్టించాలని , కలెక్టర్ రావాలని డిమాండ్

భూదాన భూ బాధితులకు కవిత పరామర్శ ఈ స్థలంలోనే ఇల్లు కట్టించాలని , కలెక్టర్ రావాలని డిమాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మూడు గంటల ధర్నా కవితతో పాటు విశారదన్ ను అదుపులో తీసుకున్న

Read More »

ఫుట్ బాల్ లో మల్లెమడుగు కు సిల్వర్ మెడల్

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : మున్సిపల్ కార్పొరేషన్ ( ఖమ్మం ) స్పోర్ట్స్ పార్క్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఖమ్మం జిల్లా స్థాయి ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్

Read More »

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు

హైదరాబాద్ – ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు, ఫిర్యాదుదారుడి నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన బాబునాయక్, ప్రమోద్ అనే ఇద్దరు ఎస్ఐలు బాధితుడి ఫిర్యాదు

Read More »

అశ్వరావుపేటలో మట్టి మాఫియా ‘గ్రావెల్’ దందా: నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు!

​అనుమతులు లేవు.. అడ్డూఅదుపూ లేదు.. వినాయకపురం నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా! నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్ట్రర్: దాది చంటి) ​మార్చ్, 09: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో మట్టి మాఫియా

Read More »

 Don't Miss this News !