+91 95819 05907

రూ.2,75,891 కోట్ల తెలంగాణ బడ్జెట్

రూ.2,75,891 కోట్ల తెలంగాణ బడ్జెట్
*అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:రూ.2,75,891 కోట్ల తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో శనివారం ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. ఆయన తొలుత
అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి శ రేవంత్ రెడ్డి కి అందజేశారు.బడ్జెట్ కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ బడ్జెట్:

*2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్*

మెత్తం బడ్జెట్ – 2,75,891 కోట్లు

=============

*ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా*
*పరిశ్రమల శాఖ 2543 కోట్లు*
*ఐటి శాఖకు 774కోట్లు.*
*పంచాయతీ రాజ్ 40,080 కోట్లు*
*పురపాలక శాఖకు 11,692 కోట్లు*
*మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు*
*వ్యవసాయ శాఖ 19,746 కోట్లు*
*ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250కోట్లు*
*ఎస్సి సంక్షేమం 21874 కోట్లు*
*ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు*
*మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు*
*బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.*
*బీసీ సంక్షేమం 8 వేల కోట్లు*
*విద్యా రంగానికి 21389కోట్లు.*
*తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.*
*యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు*
*వైద్య రంగానికి 11500 కోట్లు*
*విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు.*
*విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.*
*గృహ నిర్మాణానికి 7740 కోట్లు.*
*నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !