+91 95819 05907

సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించడం హర్షణీయం *మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం హర్షణీయం అని మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ లు అన్నారు. శుక్రవారం వారు
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ గిరిజన ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడారు.ఫిబ్రవరి 15న సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.అదే విధంగా బంజార హిల్స్ లో సేవాలాల్ మహారాజ్ వచ్చే జయంతి నాటికి సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థాపన జరుగుతుందని అన్నారు. గోర్ బోలిను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని వారు తెలిపారు. త్వరలోనే తండా, గూడెం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సేవాలాల్ మహారాజ్ రూపాన్ని నాణెం పై ముద్రించడానికి సిఫారసు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని ప్రభుత్వ పక్షాన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది .ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి వర్గానికి రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన జాతి పక్షాన వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !