చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
చర్ల మండలం రైస్ పేట కాలనీలో స్వతంత్ర సమరయోధులు క్రీ,,శే.శ్రీ. చింతలచెర్వు వెంకటాద్రి 38వ వర్ధంతి సందర్భంగా వెంకటాద్రి విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు .
ఈ కార్యక్రమంలో సివికె రావు కుమారుడు సి వీ సతీష్ హైకోర్టు అడ్వకేట్, భద్రాచలం
టిపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, చర్ల మండల అధ్యక్షులు విజయ్ భాస్కర్ రావు, రౌతు నరసింహారావు, చిమలమర్రి మరళి, చీమకుర్తి వీరభద్రం, బండారు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 72









