నేటి గద్దర్ ప్రతినిధి మేడ్చల్ జిల్లా బ్యూరో;-
గురువారం పోచారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి రైన్ కోట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజల సేవకు అనునిత్యం ముందుండే మున్సిపల్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మున్సిపల్ సిబ్బందికి రైన్ కోట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దాదాపు 230 మంది సిబ్బందికి వాటిని అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు కమిషనర్ పశ్య వేమన రెడ్డి, కౌన్సిలర్లు గొంగల మహేష్ బెజ్జంకి హరి ప్రసాద్ రావు, పోచారం మాజీ ఉప సర్పంచ్ అకిటి బాల్ రెడ్డి,
,శానిటరీ ఇన్స్పెక్టర్ వాణి మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 118









