+91 95819 05907

రెండవ ఏఎన్ఎంలను పర్మినెంట్ చెయ్యాలి.

★రెండవ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని డాక్టర్ కారం మధుకి వినతిపత్రం అందజేత

నేటి గదర్‌ కరకగూడెం:రెండవ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించి,వారిని పర్మినెంట్ చేసి పిఆర్సి బకాయిలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి.ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అయన మంగళవారం రెండవ ఏఎన్ఎం లు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను వినతిపత్రం ద్వారా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ కారం.మధుకి ఏఎన్ఎంలతో కలసి వినతిపత్రం అందజేసినారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములోని ప్రభుత్వ ప్రధామిక ఆరోగ్య కెంద్రంలోని పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంల సమస్యలు వేటనే పరిష్కరించాలని అన్నారు అలాగే గత సంవత్సరం ఆగస్టు నెలలో మా యూనియన్ తరుపున సమ్మె నిర్వహించగా చర్చలో భాగంగా ఉద్యోగాలను పర్మినెంట్ చెయ్యడమ లెదా గ్రాస్ జీతం ఇవ్వడం,పని ఒత్తిడి తగ్గించాలనేదనిపై ఒక్క కమిటీ ఏర్పాటు చెయ్యడం జరిగింది కాని నేటికి ఆ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది లేదు అన్నారు. సమ్మె విరమించి నాలుగు రోజులకే కొత్త యాప్ తీసుకొచ్చి ఈ యాప్ ద్వారా గతం కంటె ఇప్పుడు ఇంకా పని ఒత్తిడి రెట్టింపు అయింది అన్నారు.గతంలో ఇచ్చిన హామిలను నెరవేర్చలని తెలంగాణ రాష్ట్రములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,ఉప కెంద్రంలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లు ఈ నేల 18 వ తేదీన కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెల్పుల.ప్రసాద్, సిపిఐ మండల కార్యదర్శి వంగరి.సత్తిష్,ఏఎన్ఎం లు సుజాత,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !