+91 95819 05907

పోడు భూముల హక్కు పత్రాల సాధన కోసం జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

★సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు సత్రపల్లి సాంబ

నేటి గదర్ న్యూస్, మణుగూరు రూరల్:

పోడు భూముల్లో సాగు చేస్తున్న పోడు సాగుదారులకి పెండింగ్ లో ఉన్న పోడు పట్టాలు ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులుసత్ర పల్లి సాంబశివరావు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బుధవారం ఆయన మణుగూరు మండలం లోని పెద్దపల్లి. పగిడేరు ఎస్టి కాలనీ విప్పల గుంపు సాంబయ్య గూడెం విజయనగరం కమలాపురం రాయగూడెం రేగుల గండి కూనవరం తదితర గ్రామాలలో సమావేశాలు నిర్వహించి, ఈ నెల 18 న భద్రాద్రి కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించ తల పెట్టిన ధర్నాలు జయప్రదం చేయాలి కోరుతూ కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గత ప్రభుత్వం హయాంలో విస్తీర్ణం తక్కువ పడిన వాటిని సరి చేయడానికి అవకాశం కల్పించాలని ,త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం ,సాగునీటి బోర్లు, వలస ఆదివాసులకు ఎస్టీ సర్టిఫికెట్ , మంచినీరు, కరెంటు వంటి సౌకర్యాల కల్పించాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఆపాలని జిల్లా వ్యాప్తంగా టాక్టర్లతోభూములు దున్ను కోకుండా ఫారెస్ట్గా అధికారులు అడ్డుకుంటున్నారని ఇంటి స్థలం కోసం పోడుని ఎన్నో ఏళ్ల నుండి కాపాడుకుంటూ వచ్చి ఇల్లు వేసుకుంటే అధికారులు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బొల్లం రాజు. నందం ఈశ్వరరావు. లెనిన్ బాబు నరసింహారావు ( kcr) మడి నరసింహారావు. మూసకి ఉంగయ్య. సోడి గంగయ్య కుంజ భీమయ్య తదితరులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !